అందాలను మరింతగా ఆరబోస్తున్న తెలుగు సినీతారలు ఎవరంటే..

satvika
సినీ ఇండస్ట్రీ అంటే కొత్తధనాన్ని కోరుకుంటుంది అనే విషయం అందరికి తెలిసిందే. కాగా, సినిమాలలో కొత్తదనం అంటే ఓకే గాని, మరి బయట కూడా  కొందరు హీరోయిన్లు విచ్చలవిడిగా అందాలను ఆరబోస్తుంటారు. ఒళ్ళంతా బట్టలను కప్పుకోవడం మన భారతీయ సంప్రదాయం, అరకొర బట్టలను వేసుకొంటూ మాకు ఇది ఉండేది అని చూపించుస్తుంటారు. ఇకపోతే ఈ మధ్య ట్రెండ్ మారిందనే చెప్పాలి. వాళ్లకన్నా మేము ఎందులో తక్కువ అని కొందరు హీరోయిన్లు అందాల ఆరబోత ఎక్కువ చేస్తుంటారు. అలా చూపిస్తేనే దర్శకుల దృష్టిని లాగేసుకోవచ్చు అనే ఆలోచనలో పడ్డారు సినీ తారలు. 

ఈ మధ్యకాలంలో తెలుగు, హిందీ అని తేడా లేకుండా అందాలను ఓవర్ గా ప్రతి ఒక్కరు చూపిస్తున్నారు. విశేషమేంటంటే.. హిందీ వాళ్ళతో చూసుకుంటే తెలుగు సినిమా హీరోయిన్లు ఎక్కువగా కనిపిస్తుంటారు. అందాలను అరబోయడంతో పాటుగా, వాటిని బీచ్లో బికినీ అంటూ ఫోటోలను క్లిక్ మనిపిస్తుంటారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. వాటికొచ్చే కామెంట్లను చూసి ఎంజయ్ చేస్తుంటారు. ఆ కోవలో చాలా మందే చేరుతున్నారు. 

ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్న తెలుగు హీరోయిన్ల విషయానికొస్తే.. తాజాగా సమంత తనభర్తతో కలిసి ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు దిగిని ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పెళ్లయ్యాక కూడా సామ్ ఎలా చేస్తుందేంటి అని చాలా మంది ట్రోల్స్ కూడా వేస్తున్నారు. మరో హాట్ బ్యూటీ రకుల్. మొన్న ఆమధ్య బీచ్లో బ్లూ కలర్ బికినీ అంటూ అందాలను ఆరబోసేస్తూ ఫోటోలను దిగి షేర్ చేసింది. లక్షల వ్యూస్ తో దూసుకుపోవడంతో పాటుగా వేల కామెంట్లను కూడా పోగు చేసుకుంది. 

పూజ హెగ్డే.. ఆమె డీజే మూవీలో బ్లాక్ బికినిలో దర్శనిమిచ్చి అందరి మతిని పోగెట్టేసింది. రెజీనా, ప్రియమణి, అనుష్క ఇలా చెప్పుకుంటూ పోతే బికినీ డ్రెస్ లో ఫోటోలు దిగి చాలా మంది సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేసేలా చేస్తుంటారు. అలా వాళ్ళ అందాలను చూపిస్తూ అందరిని ఆకట్టుకుంటారు. ఎంత పాపులర్ అవుతారో అంతే ఎక్కువగా గాసిప్స్, రూమర్స్ కూడా పోగేసుకుంటారు. సినిమాలవరకు అందాన్ని చూపిస్తే చాలు బయట చూపించాల్సిన పనిలేదని కొందరు వెల్లడిస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: