భోజనం తర్వాత ఇలా చేస్తే షుగర్, గుండె జబ్బులు రావు?

Purushottham Vinay
ఇక శారీరకంగా ఫిట్‌గా ఉండేందుకు జిమ్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా సురక్షితమైన ప్రదేశానికి కొద్ది దూరం కూడా నడవవచ్చు. బ్రిస్క్ వాకింగ్ వంటి ఏరోబిక్ వ్యాయామాలు అనేవి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటాయని ఆరోగ్య నిపుణుల అంటున్నారు. ఇంకా అలాగే షుగర్ లెవెల్ ని కంట్రోల్ చేస్తుంది. బ్రిస్క్ వాకింగ్ కూడా బరువు తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. మధుమేహంలో ఊబకాయం అనేది ప్రధాన కారకం. అటువంటి పరిస్థితిలో బరువును నియంత్రించడం ద్వారా ఈ వ్యాయామం మధుమేహం ప్రమాదాన్ని కూడా చాలా ఈజీగా తగ్గిస్తుంది.ఇటివల హెల్త్ జర్నల్‌లో ప్రచురించబడిన తాజా అధ్యయనం ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే స్పోర్ట్స్ మెడిసిన్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో.. టైప్ 2 డయాబెటిస్ వంటి సమస్యలను అరికట్టడంలో ఆహారం తీసుకున్న 60-90 నిమిషాలలోపు చిన్న నడక ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా తిన్న తర్వాత ఒక 10 నిమిషాల చిన్న నడక జీవక్రియను పెంచుతుంది. రోజంతా కూడా ఎక్కువ కేలరీలు బర్న్ చేయడంలో సహాయపడుతుంది.


తద్వారా బరువు తగ్గడంలో.. అలాగే ఊబకాయం వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో బాగా సహాయపడుతుంది.ఇంకా అధిక కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.అలాగే తేలికపాటి నడక మీ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది.ఇక భోజనం చేసిన 60 నుంచి 90 నిమిషాలలోపు నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ప్రత్యేకంగా సహాయపడుతుంది. “స్పోర్ట్స్ మెడిసిన్ జర్నల్‌లో ఇటీవల ప్రచురించబడిన ఒక అధ్యయనంలో.. ఇన్సులిన్ ఇంకా రక్తంలో చక్కెర స్థాయిలతో సహా అనేక గుండె ఆరోగ్య సూచికలపై ప్రభావాన్ని చూపిస్తుందని తాజాగా జరిగిన ఏడు అధ్యయనాల్లో కూడా తేలింది. రెండు నుంచి ఐదు నిమిషాల వంటి భోజనం ఇంకా భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో గణనీయమైన ప్రభావాన్ని కూడా చూపుతుంది. ఇక మీకు ముందుగా ఉన్న గుండె జబ్బులు ఉన్నట్లయితే, మీరు మీ భోజనం చేసిన తర్వాత నడకను ప్రారంభించే ముందు దయచేసి మీ వైద్యునితో చర్చించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: