నిమ్మకాయతో కిడ్నీ, బిపి సమస్యలు మాయం..

Purushottham Vinay
నిమ్మకాయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.నిమ్మకాయ రసం మంచి పానీయంలా తాగుతూ ఉంటాం. ఇంకా అలాగే స్పీసీ ఫుడ్స్ తినేటప్పుడు వాటిల్లో నిమ్మకాయ రసం పిండుకోని తింటే ఆ రుచే వేరు.ఇక మనకు దొరికే నిమ్మకాయలతో శరీరానికి ఎంతో ప్రయోజనం అనేది ఉంటుంది. నిమ్మకాయలో సి విటమిన్ అనేది ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుంది.ఇక మనం తిన్న ఆహారం అరగటానికి కూడా జీర్ణాశయంలోని ఆమ్లాలు అనేవి తోడ్పడతాయి.అయితే ఇక వయసు పెరుగుతున్నకొద్దీ వీటి స్థాయులు అనేవి తగ్గుతూ వస్తుంటాయి. ఇక నిమ్మరసంలోని ఆమ్లాలు అనేవి వీటికి చేదోడు వాదోడుగా నిలిచి తిన్న ఆహారం బాగా జీర్ణం కావటానికి ఎంతగానో సహాయ పడతాయి. ఇక మనలో చాలామంది కూడా తగినంత నీరు తాగరు. దీంతో ఒంట్లో నీటిశాతం అనేది బాగా పడిపోతుంది. ఇక దీంతో కిడ్నీలో రాళ్లు ఏర్పడటం వంటి సమస్యలు అనేవి చాలా ఎక్కువగా వస్తాయి. ఇక ప్రతి రోజూ కూడా ఉదయాన్నే నిమ్మరసం నీళ్లు తాగటం అనేది కనుక అలవాటు చేసుకుంటే ఒంట్లో నీటి శాతం అనేది పడిపోకుండా చాలా వరకు నివారించుకోవచ్చు. పైగా నిమ్మరసం కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండటానికి ఎంతగానో సహాయపడుతుంది.
ఇక నిమ్మరసంలోని ఫైటోన్యూట్రియంట్లు అనేవి మంచి యాంటీఆక్సిడెంట్లుగానూ పనిచేస్తాయి. ఇక ఇవి విశృంఖల కణాల మూలంగా తలెత్తే అనర్థాల నుంచి కూడా మంచి రక్షణ కల్పిస్తాయి.ఇక అలాగే నిమ్మరసంలో మెగ్నీషియం అనేది కూడా ఉంటుంది. ఇది కనుక ఇక లేకపోతే శరీరం సరిగా పనిచేయడం అనేది జరగదు. ఇక నాడులు-కండరాల మధ్య సమాచారానికి కూడా ఇది చాలా అత్యవసరం. ఇక అన్ని కణాలకు పోషకాలు అందటానికి ఇంకా అలాగే వ్యర్థాలను బయటకు పంపటానికీ కూడా ఇది తోడ్పడుతుంది. అలాగే రక్తపోటుపై ఉప్పు చూపే ప్రభావాన్ని తగ్గించటానికీ కూడా ఈ మెగ్నీషియం ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: