డెంగు ఫీవర్ రాకుండా ఇలా చెయ్యండి..

Purushottham Vinay
ఇక ఈ సీజన్లో ప్రాణంతక వ్యాధి అంటే ఖచ్చితంగా డెంగు అనే చెప్పాలి.డెంగు జ్వరం వచ్చినవారిలో చాలా మందికి కూడా రక్తకణాల సంఖ్య తగ్గుతాయి.  కాబట్టి ఈ ప్లేట్‌లెట్ల గురించి అవగాహన పెంచుకోవటం అనేది అవసరం. ఇక మన రక్తంలో తెల్లకణాలు ఇంకా ఎర్రకణాలతో పాటు ప్లేట్‌లెట్లు అనేవి కూడా ఉంటాయి. ఇవి రక్తస్రావం అనేది జరగకుండా రక్తం గడ్డకట్టటంలో ప్రముఖపాత్రని పోషిస్తాయి. సాధారణంగా మన రక్తంలో ఈ ప్లేట్‌లెట్‌ కణాలు అనేవి 1.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకూ ఉంటాయి. వీటి సంఖ్య బాగా ఎక్కువగా కాని పడిపోతే రక్తస్రావం కావటానికి దారితీస్తుంది. అయితే ఒకొక్కసారి రక్త పరీక్షలో ప్లేట్ లెట్స్ లెక్కల్లో తప్పులు అనేవి రావచ్చు.కాబట్టి ఈ పరీక్షను ఎప్పుడూ కూడా ఒకటికి రెండు సార్లు చేయించుకోవాలి.ముఖ్యంగా మన చర్మం మీద చిన్న చిన్న చుక్కల్లాంటి రక్తపు మచ్చలు ఉన్నట్టు కనిపించినా లేదా చిన్న దెబ్బకు కూడా చర్మం కందిపోయినా లేక రక్తస్రావం ఆగకుండా జరుగుతున్నా కాని వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.

డెంగు జ్వరం సోకిన రోగికి విశ్రాంతి అనేది చాలా అవసరం ఇక జ్వరానికి అలాగే నొప్పులకు తగిన మందులను ఇస్తూనే మరేవిధమైన బాక్టీరియల్ ఇంఫెక్షన్‌ రాకుండా ఉండటానికి కూడా యాంటిబయోటిక్ ను ఇస్తారు. ఇక అంతేకాదు  పౌస్టికాహారము ఇంకా అన్ని పదార్ధాలు కూడా వేడి చేసి తినాలని సూచిస్తారు. ఇక ఈ రోగి కారం,పులుపు ఇంకా మసాలా ఆహారానికి కూడా దూరంగా ఉండాలని వారు సూచిస్తారు.ఇక అలాగే డెంగ్యూ జ్వరానికి అద్భుతమైన చికిత్స విధానం వచ్చేసి మూలికా వైద్యం.ఇక ఇది చాలా చౌక అయింది కూడా.ఇది తేలికగా అందరికీ అన్ని చోట్లా లభించేది కూడా. ముఖ్యంగా బొప్పాయి ఆకుల రసం ఇంకా అలాగే బొప్పాయి కాయతో పాటు పర్పుల్‌ రంగులో ఉండే చిలగడదుంప ఆకుల కషాయం కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇక దీనికి అనేక శాస్త్రీయమైన కారణాలు కూడా ఉన్నయని ఆయుర్వేద వైద్య నిపుణులు తెలుపుతున్నారు.అలాగే బొప్పాయి కాయ అనేది ఒక మనిషికి ప్రకృతి అందించిన కానుకనే చెప్పాలి. ఇక దీని ఆకుల రసం అలాగే బొప్పాయి కాయ ఇంకా బొప్పాయి రసంతో డెంగీ వ్యాధిని చాలా ఈజీగా నివారించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: