పసిడి ప్రియులకు భారీ షాక్..ఈ రోజు ధరలు ఇలా..!

Satvika
పసిడి ప్రియులకు భారీ షాక్.. ఈరోజు మార్కెట్ లో బంగారం ధరలు భారీగా పెరిగాయి.నిన్నటి ధరల తో పోలిస్తే ఈరోజు ధరలు భారీగా పైకి కదిలాయి.నిన్న ధరల తో పోలిస్తే నేడు మార్కెట్ లో ధరలు షాక్ ఇస్తున్నాయి.ఇది మహిళలకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.ధరలు భారీగా పెరగడం వల్ల మార్కెట్ లో కొనుగొల్లు పూర్తిగా తగ్గిపోయాయి.22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర మార్కెట్లో రూ.47,750 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,090 గా ఉంది. బంగారం 22 క్యారెట్లపై రూ.600, 24 క్యారెట్లపై 660 మేర ధర పెరిగింది. దేశీయంగా కిలో వెండి ధర రూ.500 మేర తగ్గి.. రూ.61,600 లుగా ఉంది..


ఈరోజు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు  చుద్దాము..ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,090 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,090 గా ఉంది. చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,350, 24 క్యారెట్ల ధర రూ.52,750 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,090 ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,090గా ఉంది.


తెలుగు రాష్ట్రాలలో ధరలు ఈరోజు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,090 ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,090 గా ఉంది..బంగారం పెరిగితే వెండి ధరలు కూడా అదే దారిలో పయనించింది..చెన్నైలోలో కిలో వెండి ధర రూ.66,100 ఉంది. బెంగళూరులో రూ.66,100, కేరళలో రూ.66,100 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.66,100 కొనసాగుతోంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: