మళ్ళీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు ఇలా..!
ఈరోజు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,950 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,950 గా ఉంది. చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,860, 24 క్యారెట్ల ధర రూ.52,210 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,950 ఉంది.ఇదే ధరలు కేరళ లో కొనసాగుతున్నాయి.
ఇక తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,950 ఉంది. విశాఖలో కూడా అదే ధరలు కొనసాగుతున్నాయి.ఈరోజు పసిడి పరుగులు పెడితే.. వెండి ధరలు మాత్రం కిందకు దిగి వచ్చాయి.కిలో వెండి ధర రూ. 900 కి పెరిగింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 65,900 గా నమోదు అయింది.. మరి రేపు మార్కెట్ లో బంగారు, వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..