కాపురంలో రచ్చ పెట్టిన చిల్లీ చికెన్.. భర్త ఏం చేశాడంటే?

Satvika
ఎక్కడ చూసిన నేరాలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి..అధికారులు ఎంతగా చర్యలు తీసుకున్నా కూడా ఇలాంటి ఘటనలు ఎక్కడో చోట జరగుతూ వస్తున్నాయి. కాగా, ఇటీవల మరో ఘటన వెలుగు చూసింది.జనాలకు పిచ్చెక్కిస్తుంది..భార్యభర్థల మధ్య చిల్లీ చికెన్ గొడవ పెట్టింది..చికెన్ కోసం రచ్చ అవసరమా అని అనిపిస్తుంది. నిజంగా ఈ ఘటన అందరినీ ఆలొచింప చేస్తుంది. విషయాన్నికొస్తే..


చిల్లి చికెన్ వండలేదని ఓ వ్యక్తి భార్యను దారుణంగా చంపాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. కూతురు జన్మదనం సందర్భంగా చికెన్ కూర వండలేదని.. భర్త భార్యను కిరాతకంగా నరికి చంపినట్లు చంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన దావణగెరె జిల్లా హరిహర ప్రాంతంలో జరిగింది. దావణగెరె పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాఘవ, నవ్య దంపతులు బన్నికోడు గ్రామంలో నివసిస్తున్నారు. 8 ఏళ్ల క్రితం ప్రేమంచి పెళ్లి చేసుకున్న ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది. అయితే.. గత కొన్ని రోజులుగా భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. భార్యపై అనుమానంతో రాఘవకు భర్యను వేధింపులకు గురిచేస్తున్నాడు.

 
ఈ క్రమంలో రాఘవకు అంతకుముందే వివాహం జరిగిందని తెలియడం.. అతని వేధింపులు ఎక్కువ అవ్వడంతో భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడ ఫ్యామిలితో కలిసి ఎంజాయ్ చేయాలని అనుకున్నారు. భార్య తనను మోసం చేసిందని భావించిన అతను అప్పటి నుంచి ఇంటికి తాగి వస్తున్నాడు. ఆ రోజు కూడా ఫుల్లుగా తాగి వచ్చాడు. అయితే భార్యను తన  కోరిక తీర్చమని అడిగాడు. ఇద్దరు మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న రాఘవ కోడవలి తో భార్యను దారుణంగా నరికి చంపాడు. అనంతరం మత్తు దిగిన తర్వాత.. పోలీసుల దగ్గరకు వెళ్లి భార్యను చంపినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు రాఘవను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: