ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను అతి దారుణంగా చంపి..

Satvika
పెళ్ళి చేసుకుని జీవితాంతం ఒకరికి మరొకరు తోడుగా ఉండాల్సిన భార్యాభర్తల మధ్యన అక్రమ సంబంధాలు చిచ్చు పెడుతున్నాయి. భర్త తో దొరకని సుఖం వేరే వ్యక్తి దగ్గర దొరుకుతుందని క్షణాల్లోనే దొరికే సుఖం కోసం అడ్డ దారులు తొక్కుతున్నారు. ఇప్పటికే ఇటువంటి ఘటనలు ఎన్నో దేశం నలు మూలల్లో వెలుగు చూస్తూనే ఉన్నాయి. అందులో కొన్ని సంబంధాలు భర్తలను వదిలి వెళ్ళిపోతే.. మరి కొంతమంది మాత్రం ప్రియుడితో సంభందానికి అడ్డుగా వస్తున్న భర్తను అతి దారునంగా చంపుతున్నారు. ఇప్పుడు కూడా అలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది.

తాడేపల్లికి చెందిన నాగరాజుకు షెమా సోనీతో వివాహం అయ్యింది. అయితే వాళ్ళిద్దరూ పూట గడవదానికి వేరే ఊరికి వెళ్ళి ఏదొక పని చేసుకోవదానికి వచ్చారు. అద్దెకు ఇల్లు తీసుకొని అందులో ఉంటున్నారు.. అయితే నాగరాజు రోజూ పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇంట్లోనే ఉన్న సోని కి అదే కాలనీలో ఉన్న  ఒక యువకుడితో పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అలా ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది.. భర్త బయటకు వెళ్ళగానే ప్రియుడిని ఇంటికి పిలిచెది అలా రోజు శృంగారంలో మునిగి తెలెది..

భర్త ఇల్లు దాటి బయటకు రానివ్వలేదని ఆమె ప్రియుడితో చెప్పి భాధ పడింది. అంతే కాదు అతను వుంటే వారి సంబంధం కూడా సాగదని ప్రియుడికి లేని పొనివి చెప్పింది.ఇద్దరూ నాగరాజును హత్య చేయాలని పథకం వేశారు. పక్కా ప్లాన్ ప్రకారం ఈ నెల 7న ఇంట్లో నిద్రపోతున్న నాగరాజును షోమా సోనీ ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత శవాన్ని దగ్గరలొని కాలువలో పడేసి చేతులు దులుపుకున్నారు. అతను కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాధు చేశారు.రంగంలోకి దిగిన పోలీసులు పూర్తీ వివరాలను అందించారు. కట్టుకున్న భర్తను తానె స్వయంగా చంపిందని తెలుసుకొని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: