ఛీ ఛీ.. కోడలిపై కన్నేసిన మామ.. చివరికి?

praveen
మారుతున్న సమాజంలో మహిళా సాధికారత సాధించే దిశగా ఎంతోమంది ముందడుగు వేస్తున్నారు. ఈ క్రమంలోనే మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఒకప్పటిలా నేటి సమయంలో మహిళలు అణిచివేతకు గురి కావడం లేదు అని చెప్పాలి. ఇలాంటి సమయంలో కూడా కొన్ని ప్రాంతాలలో అనాగరిక ఘటనలు వెలుగులోకి వస్తూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా ఆడ పిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడా తగ్గడం లేదు. దీంతోఆడపిల్ల ఇల్లు దాటి కాలు బయట పెట్టాలి అంటే భయపడే పరిస్థితి నెలకొంది అని చెప్పాలి.

 మానవత్వాన్ని మరిచి పోతున్న మనుషులు కామంతో ఊగిపోతూ ఆడపిల్లలపై అత్యాచారాలు పాల్పడుతున్నారు. నెలలు నిండని పసికందుల నుంచి పండు ముసలి వరకు కూడా ఎవరినీ వదలడం లేదు. అయితే ఆడపిల్లలపై అత్యాచారం చేసిన వారిని శిక్షించేందుకు కఠిన చట్టాలు తీసుకు వచ్చినప్పటికీ ఎక్కడ ఎవరిలో మార్పు మాత్రం రావడం లేదు అని చెప్పాలి. ఎవరిలో శిక్ష పడుతుంది అన్న భయం మాత్రం కనిపించడం లేదు. ఇక్కడ ఇలాంటి తరహా దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కన్న తండ్రిలా చూసుకోవాల్సిన కోడలిపై కన్నేసి దారుణానికి పాల్పడ్డాడు మామ. ఈ ఘటన మెహబూబ్ నగర్ లో  వెలుగులోకి వచ్చింది.

 కురవి మండల కేంద్రం శివారులోని సోమ్లా తండా లో ఓ కుటుంబం నివసిస్తోంది. ఈ తండ్రిలా చూసుకోవాల్సిన మామ కోడలు పై కన్నేశాడు. ఈక్రమంలోనే సమయం కోసం ఎదురు చూసాడు. ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో కోరిక తీర్చాలి అంటూ కోడలిని వేదించాడు. ఇక ఇటీవలే మహిళ ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో భర్త తండ్రిని హెచ్చరించాడు. అప్పటినుంచి కోడలపై పగ పెంచుకున్నాడు మామ. ఇక ఇటీవల మరోసారి సమయం చూసి దారుణంగా గొంతుకోసి హత్య చేశాడు. ఘటన అందరినీ ఒక్కసారిగా ఉలిక్కిపడెలా గురిచేసింది  ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: