ఉదయ్పూర్ హత్య వెనుక పాకిస్తాన్ కుట్ర?
నిందితుడు రియాజ్ అక్తర్కు పాకిస్తాన్ సంస్థ 'దావత్-ఎ-ఇస్లామీ'తో సంబంధం ఉన్నట్లు తెలుస్తోందన్న దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఈ ఉగ్రవాద సంస్థ దేశంలో అనేక ఇతర ప్రాంతాలలో కూడా శాఖలను కలిగి ఉన్నట్లు తెలుస్తోందని ఎన్ఐఎ అధికారులు చెబుతున్నారు. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ గవర్నర్ సల్మాన్ తసీర్ హత్యతో సహా అనేక ఇతర ఉగ్రవాద సంఘటనలకు ఈ ఉగ్రవాద సంస్థకు చెందిన కొంతమంది సభ్యులని గుర్తించినట్లు తెలుస్తోంది.