చైనాకు సహకరిస్తున్నారని ఇండియా చుక్కలు చూపించింది?
అందుకే కొందరు ఇండియన్ల సాయంతో దొడ్డి దారిన ఇండియాలో కంపెనీలు ఏర్పాటు చేసుకుని వాణిజ్యం చేస్తోంది. ఇందుకు సహకరించిన దాదాపు 400మంది కంపెనీ సెక్రటరీలు, ఛార్టెడ్ అకౌంటెంట్లను ఇండియా గుర్తించింది. వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. దిల్లీ శివార్లలోని నోయిడాలో చైనా దేశీయులు అనేక కంపెనీలు ఏర్పాటు చేశారు. అయితే.. అవి చైనా కంపెనీలు ఉన్న అనుమానం రాకుండా ఇండియన్లతో వాటిని నడిపిస్తున్నారు. ఇందుకు అనేక మంది చార్టెట్ ఎకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలు చైనా సంస్థలకు సహకరించారు. ఇప్పుడు వారిపై చర్యలకు ఇండియా సిద్ధమైంది.