ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ.. ఎందుకంటే..?
దోషులపై చర్యలు తీసుకోవాలని.. లేఖలో డిమాండ్ చేసారు. రాధాకు ఏమి జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని.. ఏపీలో శాంతిభద్రతలు పరిస్థితి భయంకరంగా ఉన్నదని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. బెదిరింపుల పరంపరలోవంగవీటి రాధాను లక్ష్యంగా చేసుకున్నారు అని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు అటవీక పాలనను తలిపిస్తూ ఉన్నాయని.. హింసాత్మక ఘటనలపై కూడా చర్యలు లేకపోవడంత ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయని చంద్రబాబు లేఖలో తెలిపారు. అయితే చంద్రబాబు డీజీపీ రాసిన లేఖపై డీజీపీ ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి మరీ.