మా వాళ్ళు చేసింది కరెక్ట్:వైసీపీ ఎంపీ
పట్టాభి మాట్లాడే భాష వింటుంటే రక్తం మరిగిపోతుంది అని ఆయన వ్యాఖ్యలు చేసారు. వైకాపా శ్రేణులు దాడులు సరైనవే అని అన్నారు. టీడీపీ భాష అలా ఉంటే వైసిపి ప్రతి చర్య ఇలానే ఉంటుంది అని అన్నారు ఆయన. అదే విధంగా చంద్రబాబు , అతని అనుచరులు ఓళ్లు దగ్గర పెట్టుకోని మాట్లాడాలి అని మోపిదేవి వెంకటరమణ టీడీపీ నాయకులను హెచ్చరించారు.