అతడొక దుష్టుడు, టీడీపీ నేతపై మంత్రి సంచలన వ్యాఖ్యలు
నైతిక విలువలు లేని వ్యక్తి పట్టాభి ఒక దుష్టుడు అని ప్రజలంతా చెప్పుకుంటున్నారు అని వ్యాఖ్యానించారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టాభిని చంద్రబాబు పార్టీ నుంచి సస్పెండ్ చేసి శాశ్వతంగా రాజకీయాలనుంచి తప్పించాలి. అని డిమాండ్ చేసారు మంత్రి. లేదా పట్టాభితో నేనే మాట్లాడించానని చంద్రబాబు ఒప్పుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి క్షమాపణ చెప్పాలి అని ఆయన డిమాండ్ చేసారు.