పట్టాభి ఇంటిపై దాడికి దిగింది మగాళ్ళు కాదా...?

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటి మీద జరిగిన దాడి వ్యవహారం వివాదాస్పదం అయింది. ఆయన ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు ఎవరు ఏంటీ అనే దానిపై అధికారులు సీరియస్ గా ఫోకస్ చేసారు అనే వార్తలు వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే  పట్టాభి ఇంటి మీద  జరిగిన దాడి  సీసీ టీవీ పుటేజ్ లభ్యం అయినట్టుగా తెలుస్తుంది. పలు ఆటోలలో వచ్చిన మహిళలు ,యువకులు ఈ దాడికి దిగారని తెలుస్తుంది.
బయట ఉన్న కారు లోపల ఉన్న వస్తువులను నాశనం చేసారని  తెలుస్తుంది. బిగ్గరగా కేకలు పట్టాభి అంతు తేలుస్తా మంటూ హెచ్చరికలు చేసారని 20 నిమిషాల పాటు ఇది జరిగిందని పోలీసులు చెప్పారు. కారు అద్దాలు ధ్వంసం, పూల కుండీలు ధ్వంసం అయ్యాయని... ఫర్నీచర్ ధ్వంసం లో యాక్టివ్ గా నలుగురు మహిళలు పాల్గొన్నారు అని గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp

సంబంధిత వార్తలు: