పట్టాభి ఇంటిపై దాడికి దిగింది మగాళ్ళు కాదా...?
బయట ఉన్న కారు లోపల ఉన్న వస్తువులను నాశనం చేసారని తెలుస్తుంది. బిగ్గరగా కేకలు పట్టాభి అంతు తేలుస్తా మంటూ హెచ్చరికలు చేసారని 20 నిమిషాల పాటు ఇది జరిగిందని పోలీసులు చెప్పారు. కారు అద్దాలు ధ్వంసం, పూల కుండీలు ధ్వంసం అయ్యాయని... ఫర్నీచర్ ధ్వంసం లో యాక్టివ్ గా నలుగురు మహిళలు పాల్గొన్నారు అని గుర్తించారు.