జగన్ బ్రతికితే మానవ మనుగడకు ముప్పు: వైసీపీ ఎమ్మెల్యే
రాష్ట్రంలో ఇన్ని అబద్ధాలు చెప్పుకుంటూ , ఇన్ని మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు అని ,మానవుడై పుట్టినాక ఎవరికైనా అంతో ఇంతో సహాయం చేయాలి అంటూ వ్యాఖ్యానించారు. చేసే గుణం లేనప్పుడు మన పరిధిలో మనం ఉండాలి అలాంటి వ్యక్తి కాదయన , ప్రతి రోజు నిత్యం అబద్ధాలా తోను , అతని రాజకీయ లబ్ది కోసం ఏం మాట్లాడతాడో తెలియని పరిస్థితి లో ఉన్నాడు అంటూ వ్యాఖ్యలు చేసారు.