వై వైవీ: శ్రీవారి భక్తులకు అనుకోని కష్టం
భక్తులకు సమాచారం ఇవ్వకుండా శ్రీనివాసంలో టోకెన్స్ ఇవ్వటం ఆపేశారు అధికారులు. ఈ రోజు ఆన్లైన్ లో ఉచిత దర్శనం టోకెన్స్ ఇస్తుండటంతో తిరుపతి లోని ఇంటర్నెట్ సేటర్స్ వద్ద వందలాదిగా చేరుకుంటున్న భక్తులు... టోకెన్ ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతమందికి టికెట్స్ బుక్ చేయలేమని షాప్స్ మూసేశారు నిర్వాహకులు. టీటీడీ తీరుపై మండి పడుతున్న భక్తులు... కావాలనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అని భక్తులను ఇబ్బంది పెట్టడం సబబు కాదని అంటున్నారు.