బిగ్ బ్రేకింగ్: పెగాసాస్ పై సుప్రీం విచారణ కమిటీ ఏర్పాటు...?
భారతదేశంలోని ప్రముఖ జర్నలిస్టులు మరియు రాజకీయ నాయకుల ఫోన్లను హ్యాక్ చేసే ప్రయత్నాలు జరిగాయి అనే ఆరోపణలు వినిపించాయి. నిపుణుల కమిటీలో భాగంగా ఉండటానికి సంప్రదించిన కొంతమంది నిపుణులు వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొంటున్నారని అందుకే వారు విచారణలో పాల్గొనడం లేదని తెలిపారు. పెగాసాస్ విషయంలో జాతీయ భద్రతను కారణంగా చూపిస్తూ... వివరణాత్మక అఫిడవిట్ దాఖలు చేయడానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయకపోవడంతో సుప్రీం సీరియస్ అయింది.