బెజవాడలో కొత్త మోసాలు, జాతి కుక్కల పేరుతో కూడా...?

బెజవాడ లో ఈ మధ్య కొన్ని ఘటనలు నగర ప్రజలను కంగారు పెడుతున్నాయి. తాజాగా ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలో విస్తరిస్తున్న నయా మోసాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అత్యాశకు పోయి నాశనం అవుతున్నారు. డిఆర్ డివో పిల్లలకు ఉద్యోగలు ఇపిస్తానంటే నమ్మేసి 65 లక్షలు ఆన్ లైన్ లో మహిళా న్యాయవాది జమ చేసారు.
మోసపోయాను అని గ్రహించిన తర్వాత సైబర్ పోలీసుల కు మహిళా ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి గట్టిగుండె విద్య సాగర్ అనే మోసగాడిని అదుపులోకి సైబర్ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారణలో మరో రెండు మోసాలు వెలుగులోకి వచ్చాయి. 2019 లో ఢిల్లీ చెందిన ఒక వ్యాపార వేత్త కు విదేశాల్లో ఉండే జాతి కుక్కలు వస్తున్నాయి అని నమ్మించి ఆన్ లైన్ ద్వారా 17 లక్షలు తో టోకరా వేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: