బిగ్ బ్రేకింగ్: ఏపీ ప్రభుత్వానికి హైకోర్ట్ బిగ్ షాక్...!
అలాగే పాలకమండలి సభ్యుల నియామకం పై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీనికి సంబంధించి దాఖలైన పిటీషన్ లపై నేడు విచారణ జరిపి హైకోర్ట్ జీవోలను రద్దు చేసింది. దాదాపుగా 80 మందిని పాలక మండలి సభ్యులు గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అందులో వైసీపీ నేతలు కూడా ఉన్నారు. దీనిపై తీవ్ర స్థాయిలో విపక్షాలు ఫైర్ కావడమే కాకుండా మండలిని భ్రష్టు పట్టిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేసారు.