రేపు ఏపీలో వైన్ షాప్ లు బంద్...!
ముగ్గురు లేదా నలుగురు అధికారులు ఒక్కో బెంచికి ఉంటారు అన్నారు. కోవిడ్ నిబంధనాలకి అనుగుణంగా కౌంటింగ్ ఉంటుంది అని ఆయన స్పష్టం చేసారు. రెండు డోసులు వేసుకున్న వారికి, టెస్టుల్లో నెగటివ్ ఉన్న వారికి మాత్రమే కౌంటింగ్ హాల్లోకి అనుమతిస్తాం అన్నారు. 13 లక్షల పై చిలుక ఓట్లని రేపు లెక్కిస్తాం అని తెలిపారు. మద్యం దుకాణాలు మూసివేయాలి అని స్పష్టం చేసారు. సంబరాలు, బాణసంచా పేల్చకూడదు అన్నారు.