బ్రేకింగ్: ఏపీలో ఆల్ ఇండియా సర్వీసుల అధికారి అరెస్ట్...?
గత 5 రోజులుగా సత్యనారాయణ పురం సిఐడీ కార్యాలయంలో ఆయనను అధికారులు విచారిస్తున్నారు. గత ప్రభుత్వ హయాం లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ గా ఆయన సేవలు అందించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి డిప్యుటేషన్ పై వచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఆయన పని చేసారు. ఇప్పటికే సాంబశివరావు తో పాటు హరి ప్రసాద్ ను అధికారులు విచారించారు. సాంబశివరావు కు వైద్య పరీక్షలు అనంతరం సి.ఐ.డి కోర్టు లో హాజరు పరుస్తారు.