యునివర్సిటిలోకి ఆవు వచ్చిందని... విశాఖలో దారుణం...?
వీసీ ఛాంబర్ వెనుక ఆవును బంధిచి డబ్బులు ఇస్తే కానీ ఇవ్వని అని, సెక్యూరిటీ డిమాండ్ చేసారు. మద్దిలపాలెం మెయిన్ గేట్ వద్ద నిరసన కూడా చేసారు. దేశంలో గోమాత దైవంగా భావిస్తే ఏయూ సిబ్బంది ఇలా చేస్తారా అంటూ బిజెపి నేతలు ఫైర్ అయ్యారు. చనిపోయిన ఆవు రైతుకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేసారు. దీనిపై గవర్నర్ కి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ఈ ఘటన పై ఏయూ వీసీ స్పందించాలి అని జనసేన నేతలు కూడా డిమాండ్ చేసారు.