విమానం వెళ్తుంటూనే డోర్ తీశాడు.. ఏమైందంటే?
అయితే.. అప్రమత్తమైన సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దారు. విమానం లోపల పీడనం సరిచూసుకుని, ఇతర తనిఖీల అనంతరం విమానం బయల్దేరింది. అయితే.. ఈ వ్యవహారంపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది. ఎయిరిండియా విమానంలో ఇటీవల తరచూ వివాదాస్పద ఘటనలు జరుగుతున్నాయి. ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన, భోజనంలో రాళ్లు.. మద్యం మత్తులో టాయిలెట్లో పొగతాగడం వంటి ఘటనలు జరిగాయి. ఇలాంటి చర్యలపై కఠినంగా వ్యవహరించాలని డీజీసీఏ వార్నింగ్ ఇచ్చింది.