పేదలకు గుడ్ న్యూస్.. ఉచితంగా బియ్యం?
గతంలో పీఎంజీకేఏవై కింద కేంద్రం ఆలస్యంగా నిర్ణయం వెలువరించడం వల్ల 2021 మే నుంచి 2022 డిసెంబర్ వరకూ 20 నెలలకు ఒక్కో యూనిట్కు 200 కేజీలకు బదులు 203 కేజీలు అదనంగా ఇచ్చామని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. తద్వారా 2021 మే, 2022 మే, జూన్ మాసాల్లో రాష్ట్రం అదనంగా పంపిణీ చేసిన ఒక్కో కిలోని ఈ జనవరి నుంచి మార్చి వరకూ సర్ధుబాటు చేయడంతో 2023 మార్చి వరకూ ఒక్కో యూనిట్కు 5 కిలోలు, ఆ తర్వాత 2023 ఎప్రిల్ నుంచి యధావిధిగా 6 కిలోలు చొప్పున ఉచితంగా పంపిణీ చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.