జగన్ సర్కారుకు హైకోర్టులో ఊరట..?
దీనిపై ఏబీవీ హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేశారు . పిటీషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం ఆయన పై ఉన్న సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ .. ఏబి వెంకటేశ్వరరావుకు రావాల్సిన వేతనం చెల్లించాలని ఆదేశాలిచ్చింది. అయితే.. ఏప్రిల్ 22 నుంచే పూర్తిస్థాయి జీతభత్యాలు చెల్లిస్తున్నారు కాని .. హైకోర్టు ఆదేశాల ప్రకారం సస్పెన్షన్ కాలానికి తనకు రావాల్సిన జీతభత్యాలు ఇవ్వాలని ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు.