హైదరాబాద్: మూడేళ్ల తర్వాత మ్యాచ్.. సందడే సందడి?
ఇక ఉప్పల్ స్టేడియంలో చివరిగా 2019 డిసెంబర్ 6న వెస్టిండీస్ టి 20 మ్యాచ్ జరిగింది. ఆ తర్వాత ఏ మ్యాచ్ జరగలేదు. 2019 మార్చి 2న చివరగా ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్ ఇక్కడ జరిగింది. అంతకు ముందు 2018 అక్టోబర్ 12 నుంచి 16 వరకూ చివరగా వెస్టిండీస్ తో టెస్ట్ మ్యాచ్ జరిగింది.
మన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో 55వేల మంది కూర్చునే సామర్ధ్యం ఉంది.