ఇండియన్లతో మోసాలు చేయించిన చైనీయులు..?
ఆన్లైన్ పేమెంట్ గేట్వే సంస్థలైన పేటీఎం, రేజర్పే, క్యాష్ ఫ్రీ పేమెంట్స్లను ఉపయోగించినట్లు ఈడీ తేల్చింది. దీంతో బెంగళూరులోని ఆరు ప్రాంతాల్లో తనిఖీలు చేసినట్లు ఈడీ వెల్లడించింది. పేటీఎం, రేజర్పే, క్యాష్ఫ్రీ, సహా రుణయాప్ల కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో 17కోట్లు.. సీజ్ చేశారు. ఇండియన్ల పేరిట నకిలీ డాక్యుమెంట్లు, అకౌంట్లు సృష్టించిన లోన్ యాప్ నిర్వహకులు. భారీ ఎత్తున నగదును చైనాకు తరలించారు.