భూరాబందులు.. వృద్దాశ్రమాలనూ వదలరా?
ఈ మేరకు అయ్యన్నపాత్రుడు ఓ విడియో విడుదల చేశారు. సుమారు 250 కోట్ల రూపాయల విలువ చేసే ఈ భూమిని కొంతమంది భు రాబందులు అన్యాయంగా ఆక్రమించారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అంటున్నారు. దీనిపై స్ధానిక నేతలు జోక్యం చేసుకోవాలన్నారు. పరిశ్రమ ల శాఖ మంత్రిగా ఉన్న అమర్ తన హయాంలో విశాఖ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలని అయ్యన్న పాత్రుడు సూచించారు. మరి అయ్యన్న విమర్శల్లో ఎంత వాస్తవం ఉందో.. అధికార పార్టీ నేతలకే తెలియాలి.