గుడ్ న్యూస్.. ఏపీలో 4 వేల పోస్టుల భర్తీ?
ఏపీఎంఎస్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ మురళీధర్ రెడ్డి, సీఎం కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి ఎం.హరికృష్ణతో కలిసి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను సందర్శించారు. అక్కడి ఆసుపత్రి నిర్వహణ, రోగులకు అందుతున్న వైద్యసేవలపై కృష్ణబాబు ఆరా తీశారు. ఆ తర్వాత వివిధ విభాగాల అధిపతులతో ఎంటీ కృష్ణ బాబు సమీక్ష నిర్వహించారు. సెప్టెంబరు 5 తర్వాత సీఎం జగన్ ఆసుపత్రులను తనిఖీ చేస్తారనీ కృష్ణబాబు వివరించారు.