జీఎస్టీ తర్వాత జనంపై మోదీ కొత్త బాంబు?
ఈ కొత్త విధానంతో నెలనెలా ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. ఈ కొత్త నియమావళి డ్రాఫ్ట్ను తాజాగ అన్ని రాష్ట్రాల విద్యుత్ శాఖలు, విద్యుత్ సంస్థలకు కేంద్రం పంపించింది. ఎవరికైనా అభ్యంతరాలు, సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరింది. సెప్టెంబరు 11లోగా మెయిల్ ద్వారా అభిప్రాయాలు తెలపాలని సూచించింది. దీన్ని బట్టి చూస్తే ఇక త్వరలోనే కరెంట్ చార్జీలు నెల వారీగా మారే అవకాశం కనిపిస్తోంది.