ఆ విషయంలో ఏపీని ఆపండి.. తెలంగాణ కంప్లయింట్?
కేఆర్ఎంబీ ఆదేశాలకు విరుద్ధంగా ఆర్డీఎస్ కుడికాల్వ పనులు జరుగుతున్నాయని తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఆర్డీఎస్ కుడికాల్వ పనుల విషయంలో ఏపీని నిలువరించాలని కోరిన తెలంగాణ కోరింది. పనులు జరగకుండా చేయాలని కోరింది. ఈ మేరకు కేఆర్ఎంబీ ఛైర్మన్కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాసింది. మరి ఈ ఫిర్యాదుపై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.