హైదరాబాద్ వాళ్లకు గుడ్న్యూస్.. ఆ జీవో వచ్చేసింది?
ఈ మేరకు గతంలోనే నిర్ణయం తీసుకున్న కేసీఆర్ ప్రభుత్వం.. ఇప్పుడు జీవో జారీ చేసింది. ఎల్బీనగర్, సనత్ నగర్, అల్వాల్ లో సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రులు నిర్మించాలని నిర్ణయించింది. గచ్చిబౌలి, ఎల్బీనగర్, సనత్ నగర్, అల్వాల్ ఆసుపత్రులకు స్వయంప్రతిపత్తి హోదా కూడా ప్రకటించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ జీవో జారీ చేసింది. ఇక సర్కారీ వైద్యం మరింత అందుబాటులోకి వస్తుందన్నమాట.