బిగ్ బ్రేకింగ్: ఏపీ మాజీ సీఎం రోశయ్య కన్నుమూత
తొలి సారిగా రోడ్లు, రహదారులు, రవాణా శాఖ మంత్రిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పని చేసారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి మృతి చెందిన వెంటనే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న రోషయ్య సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అందరితో సత్సంబంధాలు కలిగినటువంటి నేతగా పని చేసారు. ఏ శాఖ ఇచ్చిన కానీ ఆయన పని చేసారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. కర్నాటకకు గవర్నర్గా వ్యవహరించారు. స్వాతంత్ర సమర యోధుడుగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. సుదీర్ఘకాలం పాటు ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు. రాష్ట్రం విడిపోయిన తరువాత.. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలో పని చేసారు. రోషయ్యకు మంచి అనుభవం ఉన్నది.