భారీ వర్షాలతో ఏపీ ప్రభుత్వం అలెర్ట్..
మరోవైపు ఇప్పటికే తుఫాన్ మిగిల్చిన నష్టంపై కేంద్రబృందం అంచెన వేసినది. నాలుగు జిల్లాలలో భారీ వరదల తరుణంలో మూడు రోజుల పాటు రాష్ట్రంలో కేంద్రబృందం పర్యటించింది. తుఫాన్ వల్ల జరిగిన నష్టాన్ని అంచెనా వేసే పనిలో పడిపోయినది. ఇవాళ కాసేపట్లో ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ కానున్నది కేంద్రబృందం. తక్షణమే సాయంగా రూ.1000 కోట్లు ఆర్థిక సాయం చేయాలని ఇదివరకే సీఎం జగన్ కోరారు.