కేసీఆర్పై బండి సంజయ్ కౌంటర్ ఎటాక్
కేవలం ఒక్కసారి కాదు, నాలుగు సార్లు సంతకం చేశారని గుర్తు చేశారు బండిసంజయ్. దేశంలో అగ్గి రాల్చుతడంటడా..? యావత్ తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేసింది కేసీఆర్ అని స్పష్టం చేసారు బండి సంజయ్. కేసీఆర్కు ఎన్ని లావాదేవీలు ముట్టాయో చెప్పాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. మద్యం అమ్ముతున్నారు. మరల వాహనదారుల నుంచి జరిమానా వసూలు చేస్తున్నారు. మద్యం నిషేదిస్తే ఏమి ప్రాబ్లమ్ ఉండదు కదా అని ప్రశ్నించారు.