బండి ఆవేదన, కేసీఆర్ మమ్మల్ని మోసం చేస్తున్నారు...!
ర్రెలు ఇస్తామని మోసం చేసారు అన్నారు. గొర్రెలు బర్రెలు అయ్యాయి అన్నారు. ఎం ఐ ఎం భయానికి తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించలేదు అని ఆయన వ్యాఖ్యానించారు. రుణ మాఫీ చేయలేదు అని భూసార పరీక్షలకు కేంద్రం 120 కోట్లు మంజూరు చేసింది వివరించారు. కేంద్రం వరి కొనవద్దని అంటు రైతులకు మోసం చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. మంచి చేస్తే నేను చేసానని, చెడు చేస్తే కేంద్రం పై నెట్టి వేస్తారు అని మండిపడ్డారు.