నేడే ఏపీ కేబినేట్: సంచలన నిర్ణయం దిశగా జగన్ అడుగులు...?
కొంత రాయితీ ఇచ్చి వసూలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 1983 నుండి ఇప్పటి వరకు అలా బకాయి ఉన్న పేదలు 46 లక్షలు ఉంటారని అంచనా వేస్తుంది. వీరి నుండి బకాయిలు వసూలు చేసి వారికి మాత్రమే క్రమబద్దీకరణ చేసి పట్టా ఇవ్వాలని నిర్ణయం తీసుకునే సూచనలు ఉన్నాయి. కొత్తగా బద్వేలు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ఆమోదం తెలియజేసే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు ప్రతిపాదనపై చర్చించనున్న కేబినేట్ చర్చిస్తుంది.