రాజెక్కడ: పోలీసులపై కేసీఆర్ సీరియస్...?
సీఎం ఆదేశాల నేపథ్యంలో హోం మంత్రి , సత్యవతి రాథోడ్ లు బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇవాళ్టి కేబినెట్ కో చైత్ర ఘటనపై నిర్ణయం తీసుకొనున్నారు కేసీఆర్. అప్రమత్తమైన పోలీస్ శాఖ భారీగా బృందాలను కేటాయించింది. తక్షణమే నిందితుణ్ణి పట్టుకోవాలని హోంమంత్రి ఆదేశాలు ఇచ్చారు. కేబినెట్ నడుస్తుండగా ప్రగతి భవన్ ముట్టడికి వామపక్ష, ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి.