బిగ్ బ్రేకింగ్: ఏపీ లో కీలక ఐఏఎస్ అధికారులకు శిక్ష...!

కోర్టు ధిక్కరణ కింద ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు ఐఏఎస్ అధికారులకు హై కోర్టు శిక్ష విధించింది. సెరికల్చర్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయాలని గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. గత ఏడాది ఫిబ్రవరి 28న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సకాలంలో కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడం తో ఇద్దరు మీద కోర్టు దగ్గర ఉన్న కింద కోర్టు చర్యలు తీసుకోనుంది.
ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు హాజరు కానందున పూనం మాలకొండయ్య అలాగే చిరంజీవి చౌదరి అనే ఇద్దరు ఐఏఎస్ అధికారులపై నాన్ బెయిలబుల్ ఆర్డర్లను జారీ చేసింది. ఈనెల 29న ఏపీ హైకోర్టు వారికి శిక్ష ఖరారు చేసే అవకాశాలున్నాయి. పది రోజుల క్రితం కోర్టు ధిక్కరణ కింద ఐదుగురు ఐఎఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు శిక్ష విధించింది. కోర్టు ఆదేశాలను పట్టించుకోని మన వారికి శిక్ష విధిస్తున్నట్లు తీర్పులో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: