ఫైబర్ నెట్ విచారణ... వదలని సిఐడీ...?
ఉదయం 11 గంటలకు సిఐడీ అధికారులు ముందు హాజరుకానున్న హరిప్రసాద్, సాంబశివరావు... నిన్న కూడా విచారణకు వెళ్ళారు. మొదటి రోజు మూడు గంటలపాటు విచారణ జరిగింది. హరి ప్రసాద్ నాటి ప్రభుత్వ సాంకేతిక సలహాదారు కాగా, సాంబశివరావు కేంద్ర సర్వీసుల అధికారిగా ఉన్నారు. డెప్యూటేషన్ పై కొద్దీ కాలం ఆంధ్రప్రదేశ్ లో సాంబశివరావు సేవలు అందించారు.