సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్... సినిమాకు వెళ్ళిన బన్నీ...?
పద్మప్రియ హాల్లో మ్యాట్నీ షో సిటీమార్ సినిమాను అల్లు అర్జున్ వీక్షించడం హాట్ టాపిక్ అయింది. కాకినాడ పోర్టులో పుష్ప సినిమా షూటింగ్ కోసం ఆయన నగరానికి వెళ్ళారు. ఒక పక్క సాయి ధరమ్ తేజ ప్రమాదానికి గురి అయినా మీడియా ముందు మాత్రం ఆయన ఇప్పటి వరకు స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగించిన అంశం.