లాక్ డౌన్ లోనూ అండగా నిలిచింది మేమే!
ఏ రాజకీయ పార్టీ కూడా ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేయదన్న ఆయన అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ముడి సరుకుల ధరలు పెరిగినా, రైతులకు సబ్సిడీ పై డీఏపీ అందిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో రైతు వ్యతిరేక విధానాలను ఎండ గట్టే పార్టీ బీజేపీ కిసాన్ మోర్చ అని ఆయన అన్నారు, లాక్ డౌన్ లో నూ నిరుపేద రైతులకు అండగా నిలిచింది భారతీయ కిసాన్ మోర్చ అని బండి సంజయ్ పేర్కొన్నారు.