లస్ట్ స్టోరీస్ @ 3
ఎమ్మీ నామినేటెడ్ ఆంథాలజీ సినిమా అయిన లస్ట్ స్టోరీస్ రిలీజ్ అయి నేటికి మూడేళ్ళు అయ్యింది. జూన్ 15, 2018 న విడుదలైన ఈ ఆంథాలజీ సినిమా లో కియారా అద్వానీ మరియు నేహా ధూపియా, మేఘా మరియు రేఖ కీలక పాత్రలు పోషించారు. ఇక కియారా అద్వానీ మరియు నేహా ధుపియా ఈ మూడవ వార్షికోత్సవం సందర్భంగా తమ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్లో లస్ట్ స్టోరీస్ నిర్మాత ఆర్ఎస్విపి మూవీస్ పోస్ట్ను పంచుకున్నారు.