లాక్ డౌన్ పొడిగింపు : కేసీఆర్ ఫోన్ సర్వే
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 12వ తేదీ నుంచి లాక్ డౌన్ అమలు చేసింది ప్రభుత్వం. అయితే లాక్ డౌన్ పొడిగింపు మీద కేసీఆర్ ఫోన్ లో సర్వే చేస్తున్నారని అంటున్నారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలకి కాల్ చేసి అభిప్రాయం కోరుతున్నట్టు చెబుతున్నారు. వారి అభిప్రాయం మేరకు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.