మరీ ఇంత దుర్మార్గంగానా.. చంద్రబాబు, పవన్లపై ఆయన షాకింగ్ కామెంట్స్..!!
అయితే, ప్రతిపక్ష నేత చంద్రబాబు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏకగ్రీవాలు అనర్థమని చెప్పటం బాధాకరం అని.. పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవాలపై చంద్రబాబు, పవన్లు దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. పరస్పర అంగీకారంతో ఏకగ్రీవం అయితే తప్పు ఎలా అవుతుందంటూ అంబటి రాంబాబు ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ లపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు.